PGCIL: బీటెక్ అర్హతతో పవర్ గ్రిడ్లో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షకు పైగా జీతం అందుకునే అవకాశం.!
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది స్టైపెండ్ కింద రూ.27,500 అందజేస్తారు. శిక్షణ అనంతరం జూనియర్ ఇంజినీర్ గ్రేడ్-4 హోదాలో నియమితులవుతారు. నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వేతనం ఉంటుంది.
రీజియన్: నార్తెర్న్, ఈస్ట్రన్, నార్త్- ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిషా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ సెంటర్.
డిప్లొమా ట్రైనీ: 425 పోస్టులు (యూఆర్- 214, ఓబీసీ- 82, ఎస్సీ- 67, ఎస్టీ- 24, ఈడబ్ల్యూఎస్- 38, పీహెచ్- 32, ఎక్స్ సర్వీస్మెన్- 38, డీఎక్స్ ఎస్ఎం- 12)
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.
చదవండి: Live updates: ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం
అర్హత: కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.25,000 - రూ.1,17,500.
చదవండి: డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 6,160 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..!
ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.09.2023.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23.09.2023.
రాత పరీక్ష తేదీ: అక్టోబర్-2023.
చదవండి: జమిలి ఎన్నికల దిశగా ఒడిఒడిగా అడుగులు... జమిలి ఎన్నికలు సాకారమయ్యేనా..?