ఖమం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి.
ఓపెన్ స్కూల్ పోస్టర్లు ఆవిష్కరణ
ఈమేరకు అవగాహన కల్పించేందుకకు రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ గౌతమ్ ఆగష్టు 1న ఆవిష్కరించి మాట్లాడారు. రెగ్యులర్గా పాఠశాల, కళాశాలకు వెళ్లి చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్లో ప్రవేశాలు పొందాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు, సీఎంఓ రాజశేఖర్, ఏపీఓ రామకృష్ణతో పాటు మాధవరావు తదితరులు పాల్గొన్నారు.