Skip to main content

గోప‌బంధు శిఖ్యా స‌హాయుత యోజ‌న‌,ఒడిశా 2021-22

ఒడిశా ప్ర‌భుత్వం జ‌న‌ర‌ల్ /ఓబీసీ /ఎస్సీ /ఎస్టీ/ ఎస్ఈబీసీ /ఈబీసీ కేట‌గిరి విద్యార్థులు ఉన్న‌త చ‌దువులు చ‌దువుకునేలా ప్రోత్స‌హిస్తూ, మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొందేలా చేయ‌డ‌మే ముఖ్యోద్దేశంగా ఈ యోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌వేశపెట్టింది.
వివ‌రాలు....
  • గోప‌బంధు శిఖ్యా స‌హాయుత యోజ‌న‌, ఒడిశా 2021-22

అర్హ‌త‌:
  • గ్రాడ్యుయేష‌న్ /పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: ఈ మేధాభృతి స్కాలర్‌షిప్ స్కీం 2021-2022 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://scholarship.odisha.gov.in/website/home

Photo Stories