Skip to main content

JNTU Hyderabad: ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

JNTU Hyderabad

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ), యూఎస్‌ఏలోని సెంట్రల్‌ మిచిగన్‌ యూనివర్సిటీతో కలిసి.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: రెండేళ్లు(ఏడాది పాటు జేఎన్‌టీయూహెచ్‌లో, రెండో ఏడాది సీఎంయూ, యూఎస్‌ఏలో ఉంటుంది.)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 26.10.2021

వెబ్‌సైట్‌: http://jntuh.ac.in/

చ‌ద‌వండి: JNTUH: డబుల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Last Date

Photo Stories