Skip to main content

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఈఎస్‌–పీజీ కోచింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2020 నోటిఫికేషన్‌

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఈఎస్‌)..తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్న, పూర్తిచేసిన ఎస్సీ విద్యార్థులకు మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ కోచింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
వివరాలు:
ఎస్సీ విద్యార్థులకు మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోచింగ్‌ ప్రవేశాలు
మొత్తం సీట్లు:
250 (ఎంబీబీఎస్‌ మూడో ఏడాది పూర్తి చేసిన విద్యార్థులకు–100 సీట్లు, నాలుగో ఏడాది పూర్తి చేసిన విద్యార్థులకు –100 సీట్లు,ఐదో ఏడాది విద్యార్థులకు –50 సీట్లు).
అర్హత: ప్రస్తుతం ఎంబీబీఎస్‌ మూడు, నాలు గో ఏడాది చదువుతున్న విద్యార్థులు, ఐదేళ్ల ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష తేది: అక్టోబర్‌ 10, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 30, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://www.tswreis.in

Photo Stories