Skip to main content

ఎంఎస్‌ఎంఈ టూల్‌రూమ్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌ (బాలానగర్‌)లోని సీఐటీడీ–ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌ 2020 విద్యాసంవత్సరానికి వివిధ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పీజీ డిప్లొమా కోర్సులు 2020– 21 ప్రవేశాలు

కోర్సుల వివరాలు:
  • పీజీ డిప్లొమా–సీఏడీ/సీఏఎం
  • పీజీ డిప్లొమా వీఎల్‌ఎస్‌ఐ
  • పీజీ డిప్లొమా మెకట్రానిక్స్‌
అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
కోర్సు వ్యవధి: 18 నెలలు

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్‌ 20, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.citdindia.org

Tags

Photo Stories