Skip to main content

ఎస్‌వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో సాంకేతిక విద్యాశాఖకు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు చెందిన శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు..
డిప్లొమా కోర్సు(సంప్రదాయ ఆలయ శిల్పకళ):
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

సర్టిఫికేట్‌ కోర్సు(సంప్రదాయ కళంకారి కళ):
కోర్సు వ్యవధి: రెండేళ్లు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్‌ శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషినల్‌ స్కల్ప్‌చర్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, అలిపిరి రోడ్, అడ్జసెంట్‌ టూ అలిపిరి లింక్‌ బస్టాండ్, తిరుపతి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్, పిన్‌–517507 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్‌: https://www.tirumala.org

Tags

Photo Stories