Skip to main content

AP ECET 2023: ఏపీఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఏపీఎస్‌సీహెచ్‌ఈ).. ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈసెట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదలచేసింది.
ap ecet 2023 notification

దీని ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.ఈ పరీక్ష­ను కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజిక­ల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూకే) నిర్వహిస్తోంది.

కోర్సులు: బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ.
అర్హత: పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 10.03.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.
పరీక్ష తేది: 05.05.2023.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

TS PGECET 2023: టీఎస్‌పీజీఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష వివరాలు ఇవే..

Last Date

Photo Stories