Skip to main content

ఆర్‌ఐఈఎస్‌ఐలో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది మే 31..

బెంగళూరులోని రీజినల్‌ ఇన్‌సిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, సౌత్‌ ఇండియా(ఆర్‌ఐఈఎస్‌ఐ).. దూరవిద్యా విధానంలో.. పీజీడీఈఎల్‌టీ, డీఐఈసీ కోర్సుల్లో ప్రవేశానికి దర ఖాస్తులు కోరుతోంది.
పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌(పీజీడీఈఎల్‌టీ):
కోర్సు వ్యవధి: ఏడాది;
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌(డీఐఈసీ):
కోర్సు వ్యవధి: ఏడాది
అర్హత: పీయూసీ/10+2 ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, సౌత్‌ఇండియా, జ్ఞానభారతి క్యాంపస్, బెంగళూరు–560056 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021

కోర్సు ప్రారంభమయ్యే తేది: 01.06.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://riesielt.org/pgdelt

Tags

Photo Stories