Skip to main content

44 Students Debarred: డిగ్రీ పరీక్షల్లో 44 మంది డీబార్‌

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో ఆగ‌స్టు 25న‌ నిర్వహించిన దూరవిద్య డిగ్రీ కోర్సుల ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల్లో రెండు పరీక్ష కేంద్రాల్లో 44 మందిని డీబార్‌ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎ.నరేందర్‌ తెలిపారు.
44 Students Debarred
డిగ్రీ పరీక్షల్లో 44 మంది డీబార్‌

నిర్మల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 మంది విద్యార్థులు, నల్లగొండలోని ఎన్‌జీ కళాశాలలో నలుగురు మొత్తం 44 మంది కాపీయింగ్‌ చేస్తుండగా.. పట్టుకుని డీబార్‌ చేసినట్లు తెలిపారు. 3,815 మంది విద్యార్థులు హాజరుకావా ల్సి ఉండగా 961మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

చదవండి:

Degree Admissions: డిగ్రీ ప్రవేశాలకు మరో అవకాశం

BRAOU: ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

Degree: డిగ్రీలో ‘ఆనర్స్‌’

Published date : 26 Aug 2023 03:23PM

Photo Stories