Skip to main content

Kakatiya University: దూరవిద్య డిగ్రీ పరీక్షల్లో 9 మంది డీబార్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆగ‌స్టు 22న‌ నిర్వహించిన దూరవిద్య బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల్లో 9 మంది డీబార్‌ అయినట్లు పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఎ.నరేందర్‌ తెలిపారు.
Kakatiya University
దూరవిద్య డిగ్రీ పరీక్షల్లో 9 మంది డీబార్‌

 జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 8 మంది విద్యార్థులు, లక్సెట్‌పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు కాపీయింగ్‌ చేస్తూ డీబార్‌ అయ్యారని పేర్కొన్నారు.
చదవండి:

Kakatiya University: పీహెచ్‌డీ సీట్లు పెంచాలని ఆందోళన

Kakatiya University: పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా రవికుమార్‌ బాధ్యతల స్వీకరణ

Published date : 23 Aug 2023 01:51PM

Photo Stories