Skip to main content

గురుగోవింద్ సింగ్ ఇంద్ర‌ప్ర‌స్థ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ కోర్సులు

గురుగోవింద్ సింగ్ ఇంద్ర‌ప్ర‌స్థ యూనివ‌ర్సిటీ మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ) కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఎంబీఏ కోర్సులు
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌రఖాస్తుల‌కు చివరితేది: మే 25, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
https://ipu.admissions.nic.in/ipuadmiss/File/GetFile?FileId=369&LangId=P  (or)
www.ipu.ac.in.

Photo Stories