Skip to main content

Andhra University MBA Admission 2022: ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు..

Andhra University MBA Admission 2022

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం.. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు: ఎంబీఏ(ఫుల్‌ టైం) కోర్సు
మొత్తం సీట్ల సంఖ్య: 44
అర్హత: 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఏపీ ఐసెట్‌–2022 ర్యాంక్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అర్హత పరీక్షలో పొందిన మార్కుల మెరిట్‌  ఆర్డర్‌ ప్రకారం మిగిలిన సీట్లు భర్తీ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్శిటీ, విజయనగర్‌ ప్యాలెస్,పెదవాల్తేర్, విశాఖపట్నం చిరునామకు పోస్ట్‌ ద్వారా లేదా వ్యక్తిగతంగా పంపవచ్చు.

దరఖాస్తులకు చివరి తేది: 20.07.2022
కౌన్సిలింగ్‌ తేది: 22.07.2022

వెబ్‌సైట్‌: http://www.audoa.in/
 

Last Date

Photo Stories