Anuradha: రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్కు ఎంపిక
Sakshi Education
కొత్తగూడెం అర్బన్: ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్కు కొత్తగూడెం బూడిదగడ్డ ప్రభుత్వ పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు గుంటి అనురాధ ఎంపికయ్యారు.
![Anuradha](/sites/default/files/images/2024/04/26/anuradha-1714126192.jpg)
ఏప్రిల్ 25న ఆన్లైన్ మీట్లో అనురాధ పేపర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అనురాధ గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రస్థాయి సెమినార్కు ఎంపికవుతున్నారు. గతేడాది దక్షిణ భారత స్థాయి సైన్స్ఫేర్కు కూడా ఆమె ఎంపికయ్యారు.
చదవండి:
Technology Development: టెక్నాలజీ రంగంలో వేగంగా మార్పులు.. మార్కెట్కు తగిన స్కిల్స్ ఉంటేనే!
California-based Infinium: తొలి ఈ–ఫ్యూయల్ తయారీదారుగా ఇన్ఫినియం
Published date : 26 Apr 2024 03:39PM