అద్దంకి రూరల్: జిల్లా స్కూల్ క్యాంపస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలకు అక్టోబర్ 31న స్థానిక మార్కెటింగ్ యార్డులో ఎంపిక నిర్వహించారు.
స్కేటింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఈ పోటీలకు వివిధ వయస్సులవారు 75 మంది క్రీడాకారులు హాజరుకాగా వారిలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎస్జీఎఫ్ బాపట్ల సెక్రటరీ విష్ణుప్రసాద్ తెలిపారు.