తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలోని పీహెచ్డీ విభాగంలో వివిధ కోర్సులకు మార్చి 17వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
పీహెచ్డీ స్పాట్ అడ్మిషన్లు తేదీ ఇదే..
ఏపీ ఆర్సెట్–2022లో ర్యాంకులు పొందిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ సువర్ణలతాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ‘‘https://www.spmvv.ac.in’’ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.