Skip to main content

ఐఏఎస్‌ పోస్టులు భర్తీ చేయనున్న కేంద్రం

సివిల్‌ సర్వీసెస్‌–2020 ఫలితాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8 ఐఏఎస్‌ పోస్టులను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) భర్తీ చేయనుంది.
IAS posts will be replaced
ఐఏఎస్‌ పోస్టులు భర్తీ చేయనున్న కేంద్రం

దేశవ్యాప్తంగా మొత్తం 180 ఖాళీలను భర్తీ చేయనున్న డీవోపీటీ ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 7 ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 8 ఖాళీలకు గాను ముగ్గురిని సొంత రాష్ట్రం నుంచి, ఐదుగురిని ఇతర రాష్ట్రాల నుంచి భర్తీ చేయనుంది. వీరిలో జనరల్‌ కేటగిరీ నుంచి నలుగురు, ఓబీసీ కేటగిరీ నుంచి ఒకరు, ఎస్సీ కేటగిరీ నుంచి ఇద్దరు, ఎస్టీ కేటగిరీ నుంచి ఒకరిని కేటాయించారు.

Published date : 28 Sep 2021 12:04PM

Photo Stories