Skip to main content

ప్ర‌భుత్వ విద్యానికేత‌న్ స్కాల‌ర్‌షిప్ 2021, మ‌హారాష్ట్ర‌

ప్ర‌భుత్వ విద్యానికేత‌న్ స్కాల‌ర్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ప్ర‌భుత్వ విద్యానికేత‌న్ స్కాల‌ర్‌షిప్ 2021, మ‌హారాష్ట్ర‌
అర్హ‌త‌:
  • 60% మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: గోప‌బంధు శిఖ్యా స‌హాయుత యోజ‌న‌, ఒడిశా 2021-22 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్:
https://mahadbtmahait.gov.in/SchemeData/SchemeData?str=E9DDFA703C38E51AEC62CC61F6C26609

Photo Stories