Skip to main content

DSNLU Visakhapatnam: డీఎస్‌ఎన్‌ఎల్‌యూ, విశాఖపట్నంలో ఎమ్మెస్సీ ప్రవేశాలు

DSNLU Visakhapatnam

విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్శిటీ(డీఎస్‌ఎన్‌ఎల్‌యూ).. 2021–22 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ(ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు: ఎమ్మెస్సీ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌

కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీటెక్‌/బీఈ/బీఆర్క్‌/బీఫార్మసీ తదితర కోర్సులు ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది. మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 120 నిమిషాలు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, డీఎస్‌ఎన్‌ఎల్‌యూ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం–531035 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 07.10.2021
పరీక్ష తేది: 10.10.2021

వెబ్‌సైట్‌: https://dsnlu.ac.in/

Last Date

Photo Stories