Skip to main content

MCA Results: ఎంసీఏ ఫ‌లితాల‌ను విడుద‌లు చేసిన ప్రిన్సిపాల్

గ‌త‌నెల నిర్వ‌హించిన ఎంసీఏ రెండో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను కాలేజీ ప్రిన్సిపాల్ విడుద‌ల చేసారు. ప‌రీక్ష‌లు ఈ నెల 13న ముగిశాయి.
College Principal Announcement,College principal releasing MCA semester examination results, Academic Results Update
College principal releasing MCA semester examination results

సాక్షి ఎడ్యుకేష‌న్: జేఎన్‌టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో నిర్వహించిన ఎంసీఏ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ ఫలితాలు మంగళవారం ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ విడుదల చేశారు. పరీక్షలు ఈ నెల 13న ముగిశాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం. ఫలితాలను విద్యార్థులు ఆ కళాశాల అకడమిక్‌ సెక్షన్‌ను అడిగి తెలుసుకోవచ్చు.

Guest Faculty Posts: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఈ.అరుణకాంతి, పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.రామశేఖర్‌రెడ్డి, హెచ్‌ఓడీలు ప్రొఫెసర్‌ ఎస్‌.చంద్రమోహన్‌రెడ్డి, డాక్టర్‌ కేఎఫ్‌ భారతి, డాక్టర్‌ కె.కళ్యాణిరాధ, డాక్టర్‌ బి.దిలీప్‌కుమార్‌, బి.అజిత, డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ డి.విష్ణువర్ధన్‌, డాక్టర్‌ డి.లలిత కుమారి పాల్గొన్నారు.
 

Published date : 20 Sep 2023 12:33PM

Photo Stories