దురాజ్పల్లి (సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సిలబస్లోని అంశాలతో పాటు కాంపిటేటివ్ పరీక్షలు సమర్థవంతంగా ఎదుర్కొనేలా వారిలో ఉపాధ్యాయులు పోటీతత్వాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఎంస్.వెంకట్రావు కోరారు.
NMMS scholarship
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ ), యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో నేషనల్ మీన్న్స్కం మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ప్రిపేరయ్యే ప్రభుత్వ విద్యార్థులకు అందించేందుకు రూపొందించిన ఉచిత స్టడీ మెటీరియల్ను కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.