Skip to main content

తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చే నెలాఖరున

తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చే నెలాఖరున
తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చే నెలాఖరున

 

 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా   మే 23 నుంచి పది పరీక్షలు​​​​​​​ నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. మొత్తం 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై పరీక్షల విభాగం డైరెక్టర్కృష్ణారావు మే 22​​​​​​​ వర్చువల్పద్ధతిలో అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

పరీక్షల ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో జూన్నెలాఖరుకు వెల్లడించాలని నిర్ణయించామన్నారు. వీలైనంత త్వరగా మార్కుల మెమోలు కూడా అందే ఏర్పాటు చేస్తామన్నారు. జూన్‌ 2 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం మొదలవుతుందని, పరీక్షలు జరుగుతుండగానే ఇందుకు కసరత్తు మొదలు పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు.  

​​​​​​​

Published date : 23 May 2022 12:40PM

Photo Stories