Skip to main content

Panchayat Workers: ఉద్యోగ భద్రత కల్పించాలి

పెద్దపల్లిరూరల్‌: పంచాయతీ కార్మికులకు ఉ ద్యోగ భద్రత కల్పించి, పనికి తగ్గ వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భిక్షపతి అన్నారు.
Panchayat Workers
ఉద్యోగ భద్రత కల్పించాలి

పెద్దపల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద 30రోజులుగా నిరవధికసమ్మె చే స్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం సరి కాదన్నారు. మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలని, కారోబార్లకు పదోన్నతి కల్పించాలని కో రారు. నాయకులు జి.జ్యోతి, యూనియన్‌ జి ల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఖాజా, తిరుపతి, రాజయ్య, నరేష్‌, కనుకయ్య, అశోక్‌, శంకరమ్మ, ప్రభాకర్‌, శారద, అనిల్‌, రాజ మొగిలి, పరుశరామ్‌, రాజయ్య, సత్యనారాయణ, శేఖర్‌, నర్సయ్య, శ్రీకాంత్‌, మల్లేష్‌, మహేందర్‌, నాగరాజు, సందీప్‌ సంపత్‌, రాజేశం, గోపాల్‌, ప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

Training for Panchayat Secretaries: 29 నుంచి పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

Telangana : వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శులకు గుడ్‌న్యూస్‌.. వారంలోగా..

National Panchayat Awards: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట

Published date : 05 Aug 2023 03:47PM

Photo Stories