1,074 Jobs: ఫ్యాకల్టీ నియామకానికి ఆదేశాలు
Sakshi Education
2023–24 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ బోధనకు 1,074 మంది గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
గత విద్యాసంవత్సరంలో పనిచేసిన 783 మంది గెస్ట్ ఫ్యాకల్టీ సేవలను పునరుద్ధరించడంతో పాటు కొత్తగా 291 మంది గెస్ట్ ఫ్యాకల్టీని నియమించేందుకు మే 25న ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ను ఆదేశించింది. గంటకు రూ.150 చొప్పున, గరిష్టంగా నెలకు రూ.10 వేల వరకు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
చదవండి:
CTET 2023 Notification: టీచింగ్ కెరీర్కు తొలి మెట్టు.. సీటెట్
Four Years BEd Course 2023 : కేంద్ర కీలక నిర్ణయం.. ఇకపై బీఈడీ నాలుగేళ్లు..
UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్లో 76 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Published date : 26 May 2023 03:27PM