ప్రభుత్వ వైద్య కాలేజీల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 200 మందికి ప్రొఫెసర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
200 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి
24 విభాగాల్లో ఈ పదోన్నతుల ప్రక్రియ నిర్వహించింది. పదోన్నతులు పొందిన వారు రాష్ట్రంలోని కొత్త ఆస్పత్రుల్లో ప్రొఫెసర్లుగా సేవలందిస్తారని, తద్వారా జిల్లాల్లో అనుభవజు్ఞలైన స్పెషలిస్టు వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డి తెలిపారు.