పశువైద్యుల నియామకానికి దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ జనవరి27ప ఓ ప్రకటనలో తెలిపారు.
వైద్యుల దరఖాస్తు గడువు పొడిగింపు
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా విజయవాడలోని పశు సంవర్ధక కార్యాలయంలో నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. అర్హులైనవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.