Skip to main content

ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (హైదరాబాద్‌)లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌సీఐ).. పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
  • పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా– ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా– జనరల్‌
కోర్సు వ్యవధి: రెండేళ్లు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌/మ్యాట్‌/ఎక్స్‌ఏటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: http://esci.edu.in/

Tags

Photo Stories