Skip to main content

PJTSAU: పీజేటీఎస్‌ఏయూ, ఎంపీసీ స్ట్రీమ్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాలు

PJTSAU

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌జయశంకర్‌తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ).. 2021–22 విద్యా సంవత్స రానికి  సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్‌లో వివిధ అండర్‌గ్రాడ్యుయేట్‌డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు:

  • బీటెక్‌(అగ్రికల్చరల్‌ఇంజనీరింగ్‌) (రెగ్యులర్‌అండ్‌సెల్ఫ్‌ఫైనాన్సింగ్‌)
  • బీటెక్‌(ఫుడ్‌టెక్నాలజీ) (రెగ్యులర్‌అండ్‌సెల్ఫ్‌ఫైనాన్సింగ్‌)    
  • బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌(రెగ్యులర్‌అండ్‌సెల్ఫ్‌ఫైనాన్సింగ్‌)
     

అర్హత: ఫిజికల్‌సైన్స్, మ్యాథమేటిక్స్‌సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 17 నుంచి 22ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌–2021 ర్యాంక్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ఫీజు చెల్లించడానికి చివరి తేది: 27.09.2021
ఆన్‌లైన్‌దరఖాస్తులకు చివరి తేది: 29.09.2021

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in

Last Date

Photo Stories