Skip to main content

AP govt Jobs: మహిళా, శిశు సంక్షేమ శాఖలో పారామెడికల్‌ పర్సనల్‌, ఐటీ స్టాఫ్‌ పోస్టులు..

Department of Women and Child Welfare

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిశ సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: పారామెడికల్‌ పర్సనల్‌–02, ఐటీ స్టాఫ్‌–01.

పారామెడికల్‌ పర్సనల్‌: 
అర్హత: పారామెడికల్‌ పర్సనల్‌ డిగ్రీ సబ్జెక్టుగా బీఎస్సీ/బీఎస్సీ(నర్సింగ్‌)/జీఎన్‌ఎం ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి. 
వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఐటీ స్టాఫ్‌: 
అర్హత: కంప్యూటర్‌ డిప్లొమా/ఐటీ ఉత్తీర్ణులవ్వాలి. డేటా మేనేజ్‌మెంట్‌ పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి. 
వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ప్రారంభ తేది: 28.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021

వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in

చ‌ద‌వండి: AP govt Jobs: డీఎంహెచ్‌వో, కృష్ణాలో ఆఫీసర్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Qualification DIPLOMA
Last Date November 03,2021
Experience 3 year
For more details, Click here

Photo Stories