AP Govt Jobs: తూర్పు గోదావరి జిల్లాలో ఆశా వర్కర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
రాజమహేంద్రవరంలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం.. తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.12.2022
వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |