Skip to main content

2021 Tree City of the World: ముంబై, హైదరాబాద్ లకు గుర్తింపు

ముంబై, హైదరాబాద్ ‘2021 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందాయి
Tree City of the world
  • యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), అర్బర్ డే ఫౌండేషన్ సంయుక్తంగా ముంబై, హైదరాబాద్‌లను '2021 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా గుర్తించాయి. "ఆరోగ్యకరమైన, స్థితిస్థాపకమైన మరియు సంతోషకరమైన నగరాలను నిర్మించడంలో పట్టణ చెట్లను, పచ్చదనాన్ని పెంచడం, నిర్వహించడం పట్ల వారి నిబద్ధత" కోసం రెండు భారతీయ నగరాలు గుర్తింపు పొందాయి.
  • హైదరాబాద్‌కు వరుసగా రెండో ఏడాది గుర్తింపు లభించడం గమనార్హం. 2021లో భారతదేశంలో ‘2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన ఏకైక నగరం హైదరాబాద్.
  • హైదరాబాద్మ, ముంబై కాకుండా 21 దేశాల నుండి 136 ఇతర నగరాలు ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ జాబితా యొక్క మూడవ ఎడిషన్‌లో గుర్తింపు పొందాయి. 

Weekly Current Affairs Bit Bank

Published date : 14 Apr 2022 05:05PM

Photo Stories