గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాలో వివిధ కోర్సులలో ప్రవేశాలకు ఫీజులు తగ్గిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామారావు జూలై 9న ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్జీరంగా వర్సిటీలో ఎన్ఆర్ఐ కోటా ఫీజుల తగ్గింపు
2023–24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ఫీజును రూ.5 వేల డాలర్ల నుంచి రూ.4 వేల డాలర్లకు తగ్గించటం జరిగిందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.