Skip to main content

‘విదేశీ విద్యా దీవెనతో పేద విద్యార్థులకు బంగారు భవిత’ 

సాక్షి, అమరావతి: విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సీఎం జగన్‌ బంగారు భవిష్యత్‌ అందిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ మునీర్‌ అహ్మద్‌ కృతజ్ఞతలు తెలిపారు.
golden gift to poor students with the blessing of foreign education
‘విదేశీ విద్యా దీవెనతో పేద విద్యార్థులకు బంగారు భవిత’ 

ఈ మేరకు ఫిబ్రవరి 5న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అపార ప్రతిభ ఉండి పేదరికం కారణంగా విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించలేకపోతున్నవారికి ఈ పథకం సువర్ణ అవకాశమన్నారు. అర్హతే ప్రమాణికంగా కులమతాలకు అతీతంగా ఈ పథకాన్ని అమలు చేయడం గొప్ప విషయమన్నారు.

చదవండి:

Study in USA: అమెరికా కల సాకారం చేసుకోవచ్చు ఇలా.. కాలేజ్‌ ఎంపిక, అవసరమైన పత్రాలు, స్టాండర్డ్‌ టెస్టులు తదితర వివరాలు...

Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్‌! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..

Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..

Published date : 06 Feb 2023 03:53PM

Photo Stories