‘ఇన్ల్ఫ్ యెన్షియల్ స్టూడెంట్’ అవార్డు కోసం విద్యార్థుల ఎంపికకు Andhra Pradesh State Council of Higher Education (APSCHE) కసరత్తు చేస్తోంది.
ఇన్ల్ఫ్ యెన్షియల్ స్టూడెంట్ అవార్డుకు ఎంపికలు
68 మంది దరఖాస్తుదారుల నుంచి 16 మంది విద్యార్థులను జ్యూరీ తుదిరౌండ్కు ఎంపిక చేసింది. వీరిలో అక్టోబర్ 13న వచ్చిన 13 మంది ప్రతిభను జ్యూరీ సభ్యులు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ, ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు.