Skip to main content

Andhra Pradesh: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Andhra Pradesh
విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(సోమవారం) విద్యాశాఖపై సమీక్ష చేపట్టారు..  సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం జగన్‌. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: 

Artificial Intelligence: బడికొస్తున్న ‘మేధావి’!

PM Shri scheme: పీఎం శ్రీ పథకం కింద 21 పాఠశాలలు ఎంపిక

Published date : 14 Aug 2023 04:22PM

Photo Stories