Skip to main content

బీసీ గురుకులాల్లో విద్యార్థుల ఎంపిక

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి ప్రవేశాలకు మే 23న విద్యార్థుల ఎంపిక జరిగింది.
Selection of fifth class students in BC Gurukuls
బీసీ గురుకులాల్లో విద్యార్థుల ఎంపిక

రాష్ట్రంలో 101 బీసీ గురుకులాల్లో 31,952 మంది దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిపారు. 5,620 సీట్లకు గాను మొదటి విడతలో 5,482 మందికి ప్రవేశ అర్హత కల్పించినట్టు విద్యాలయాల సంస్థ కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. వీరంతా జూన్ 10వ తేదీలోపు వారికి కేటాయించిన గురుకులాల్లో తగిన ధ్రువపత్రాలతో సీటు పొందాలని సూచించారు.

చదవండి: 

​​​​​​​బీసీ గురుకులాల్లో ఐఐటీ ప్రత్యేక కోచింగ్‌

Sakshi Education Mobile App
Published date : 24 May 2022 12:59PM

Photo Stories