APSCHE: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో బీఏ, బీకామ్, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను జూలై 12 వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహ్మద్ తెలిపారు. ప్రవేశాల షెడ్యూల్ను జూలై 5న ప్రకటించారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు జూలై 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి:
Degree: నైపుణ్యాలు పెంచేలా ఆనర్స్ డిగ్రీ.. ప్రవేశాల షెడ్యూల్ ఇలా..
#Tags