Skip to main content

డిగ్రీలో ఇంత శాతం వచ్చినా టెట్‌కు అర్హులే

40 percentage in your degree you are eligible for TET
డిగ్రీలో ఇంత శాతం వచ్చినా టెట్‌కు అర్హులే

డిగ్రీలో 40 శాతం మార్కులు పొంది BED ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులందరూ TET పేపర్‌ 2ఏ రాయవచ్చని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జూలై 12న ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఈ అవకాశము ఉంటుందని తెలిపారు. కాగా, TET ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్ట్‌లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే TET వెబ్‌సైట్‌ లో పొందుపరిచారు.

చదవండి: 

 

Published date : 13 Jul 2022 02:13PM

Photo Stories