సాక్షి, అమరావతి: పరిమిత నియామకం చేపట్టినప్పటికీ అభ్యర్థులు లభించక మిగిలిపోయిన 607 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ రోస్టర్ పాయింట్లు మార్చింది.
607 పోస్టులకు రోస్టర్ పాయింట్ల మార్పు
ఈమేరకు నవంబర్ 29న వైద్యశాఖ కార్యదర్శి నవీన్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వీటిలో ఎంఎల్హెచ్పీ పోస్టులు 563, అనస్తీసియా, ఈసీజీ టెక్నీషియన్, ఈఎంటీ వంటి ఇతర పోస్టులు 44 ఉన్నాయి.