Junior Lecturers: పీఆర్సీ కమిటీతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం భేటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రెండో పీఆర్సీ కమిటీతో భేటీ అయింది. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు, ప్రధానాచార్యులు ఇతర ఉన్నతాధికారుల వేతన సవరణకు సంబంధించి సమగ్ర నివేదికను అందించడంతోపాటు కూలంకషంగా చర్చించారు.
![Hyderabad Junior Lecturers and Principals Presenting Salary Report Government Junior Lecturers Association met with PRC Committee Government Junior Lecturers Association Meeting](/sites/default/files/images/2024/07/12/memo-teachers-strict-action-1720758641.jpg)
పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ చేయాలని కమిటీని కోరింది. కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్రెడ్డి, సంఘం నేతలు కృష్ణ్ణకుమార్, కేఎస్ రామారావు, రవీందర్రెడ్డి, రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Published date : 07 May 2024 11:27AM