Skip to main content

నిట్‌ కర్ణాటకలో ఎంబీఏ కోర్సులు... దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్‌ 06...

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌), కర్ణాటక 2021–22 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
  • ఎంబీఏ కోర్సులు
    అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్‌ 2020/మ్యాట్‌ 2020/గేట్‌ / 2019 / 2020 /2021 అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ /ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 06, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nitk.ac.in/   

Tags

Photo Stories