Skip to main content

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ తిరుచిరాప‌ల్లిలో పీజీపీబీఎం కోర్సులు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), తిరుచిరాప‌ల్లి 2021-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు

అర్హ‌త‌:50% మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త

ద‌రఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు: రూ. 2000/-
  • ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు : రూ. 1000/-

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 02, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.iimtrichy.ac.in/pgpbmchennai  (or)
http://pgpbm2021.iimtrichy.ac.in/

Tags

Photo Stories