Skip to main content

YSRUHS: ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పార్ట్‌ –2 ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి/లబీ్బపేట (విజయవాడ తూర్పు): ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌–2 పరీక్ష ఫలితాలను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య వర్సిఠీ ఫిబ్రవరి 21న విడుదల చేసింది.
YSRUHS
ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పార్ట్‌ –2 ఫలితాలు విడుదల

గత డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 77 మంది డిస్టింక్షన్‌ సాధించారు. 1,860 మంది ఫస్ట్‌ క్లాస్, 1,635 మంది సెకండ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. రీ టోటలింగ్‌ కోసం విద్యార్థులు మార్చి3లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది. https://epay.drntruhs.in/online/retotal పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో రీటోటలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. 

చదవండి:

5,204 Jobs: స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు.. ఇన్ని వేల దరఖాస్తులు..

యూనివర్సిటీకి వీసీ అయిన తొలి దళిత వ్యక్తిని నేనే.. నంబర్‌ వన్‌ వర్సిటీగా తీర్చిదిద్దుతా

Published date : 22 Feb 2023 03:14PM

Photo Stories