Skip to main content

Directorate Of School Education: పీజీటీకి దరఖాస్తు గడువు పెంపు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ పీజీ అర్హత కలిగిన స్కూల్‌ అసిస్టెంట్లు ప్లస్‌–2 బోధన (పీజీటీ) కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం మే 13 వరకు పొడిగించింది.
Directorate Of School Education
పీజీటీకి దరఖాస్తు గడువు పెంపు

ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు దరఖాస్తు గడువును పెంచినట్టు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలవిద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మే 11న ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు సంబంధిత డీఈవోలకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 

చదవండి:

Railway Jobs: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, బిలాస్‌పూర్‌లో 548 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

SSC CHSL Notification 2023: కేంద్రంలో 1600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 12 May 2023 04:12PM

Photo Stories