Skip to main content

UG and PG: పరీక్షలకు హాజరు మినహాయింపు

జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో జూలైలో జరిగే అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలకు కనీస హాజరును మినహాయించారు.
UG and PG
జేఎన్టీయూహెచ్

వాస్తవానికి కనీస హాజరు 75 శాతం ఉండాలి. కానీ తాజా నిర్ణయంతో హాజరు లేకున్నా పరీక్షలు రాయవచ్చు. పరీక్షల్లో ఇచ్చే 8కి 5 ప్రశ్నలకు సమాధానం రాస్తే చాలని యూనివర్సిటీ రిజిష్ట్రార్‌ మే 31న ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. రెండేళ్ళుగా యూనివర్సిటీ పరిధిలో ఇదే విధానం కొనసాగుతోంది. 

చదవండి: 

కరోనా బ్యాచ్‌ గ్రాడ్యుయేట్లకు టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాలు..అర్హ‌త‌లు ఇవే..

 గ్రాడ్యుయేట్స్‌కి బంపర్‌ ఆఫర్‌.. ఈ కంపెనీల్లో లక్షకు పైగా ఉద్యోగాలు

ఫార్మా రంగంలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు సైతం ఉద్యోగాలు..!

Published date : 01 Jun 2022 03:57PM

Photo Stories