జేఎన్టీయూహెచ్ పరిధిలో జూలైలో జరిగే అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలకు కనీస హాజరును మినహాయించారు.
జేఎన్టీయూహెచ్
వాస్తవానికి కనీస హాజరు 75 శాతం ఉండాలి. కానీ తాజా నిర్ణయంతో హాజరు లేకున్నా పరీక్షలు రాయవచ్చు. పరీక్షల్లో ఇచ్చే 8కి 5 ప్రశ్నలకు సమాధానం రాస్తే చాలని యూనివర్సిటీ రిజిష్ట్రార్ మే 31న ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. రెండేళ్ళుగా యూనివర్సిటీ పరిధిలో ఇదే విధానం కొనసాగుతోంది.