రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ)లను ఏర్పాటు చేయడం ద్వారా ఐటీ, సైబర్ సెక్యూరిటీల్లో పరిశ్రమలకు అవసరమైన కోర్సులను రూపకల్పన చేసి శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీఎస్ఎస్డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ సీఈవో వినోద్ కుమార్, సీటీఈ డైరెక్టర్ అళగర్సామిలు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.