Skip to main content

డిప్లొమాలో 5 కొత్త కోర్సులు

ఓయూలోని ప్రొ.జి రామిరెడ్డి దూరవిద్య కేంద్రం 2022– 23 విద్యా సంవత్సరం నుంచి దూరవిద్యలో పీజీ డిప్లొమాలో ఐదు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టారు.
5 new courses in Diploma
డిప్లొమాలో 5 కొత్త కోర్సులు

పీజీ డిప్లొమా ఇన్‌ డేటా సైన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్, వేదిక్‌ ఆస్ట్రాలజీ, అడ్వాన్స్‌డ్‌ పీజీ డిప్లొమా ఇన్‌ వేదిక్‌ ఆస్ట్రాలజీ, సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ యోగా.. కొత్తగా ప్రవేశపెట్టినట్లు డైరెక్టర్‌ తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఆక్టోబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఓయూసీడీఈ.నెట్‌ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

చదవండి: 

CIPET: పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

Horticulture Diploma: కోర్సుల్లో సీట్లు పెంపు

Published date : 21 Sep 2022 02:28PM

Photo Stories