Skip to main content

‘ఈ తేదీలోగా గురుకులాల్లో చేరాలి’

రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు జూన్‌ 20వ తేదీలోపు ప్రవేశం పొందాలని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు తెలిపారు.
gurukul admissions 2022
‘ఈ తేదీలోగా గురుకులాల్లో చేరాలి’

ఈ మేరకు జూన్‌ 14న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. 20వ తేదీ తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

చదవండి: 

Published date : 15 Jun 2022 01:16PM

Photo Stories