Skip to main content

Half Day Schools: ఒంటిపూట బడులు పొడిగింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న వేసవి తాపం దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందిపడకూడదన్న ఆలోచనతో ఒంటిపూట బడులను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ జూన్‌ 18న ఒక ప్రకటనలో తెలిపారు.
Extension of single day schools
ఒంటిపూట బడులు పొడిగింపు

జూన్‌ 24 వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను విధిగా పాటించాలన్నారు. ఉ.7.30 నుంచి 11.30 గంటల వరకు పా­ఠ­శాలలు పనిచేస్తాయని.. ఉ.8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావ.. మ.11.30 నుంచి 12 వరకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆయన ఆదేశించారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

Published date : 19 Jun 2023 01:44PM

Photo Stories