M Tech Admissions: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో ఎంటెక్ ప్రవేశాలు..
కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ఐఐఐటీడీఎం).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్(సెల్ఫ్ ఫైనాన్స్డ్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
సాక్షి ఎడ్యుకేషన్:
» విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్.
» అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా
ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.06.2024
» రాతపరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 19.06.2024.
» రాతపరీక్ష తేది: 03.07.2024.
» ఫలితాల ప్రకటన తేది: 04.07.2024.
» వెబ్సైట్: https://iiitk.ac.in
Acharya Nagarjuna University: ఏఎన్యూ ఐసెట్–2024 నోటిఫికేషన్ విడుదల.. కోర్సుల వివరాలు ఇలా..
#Tags